హుజురాబాద్ లోగల జుమ్మిగుంట ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ మరియు పి.జి కళాశాలలో ఎం.కామ్ మరియు ఎం.ఎస్సి జువాలజీ సబ్జెక్ట్ ల భోదించెదుకు గెస్ట్ ఫాకల్టీ పోస్టుల అనేవి భర్తీ చేయనున్నారు.ఈ పోస్టుల భర్తికి సంభదించిన వివరాలు తాజాగా ఒక ప్రకటన ద్వారా విడుదల చేయడం జరిగింది.
ఈ గెస్ట్ ఫాకల్టీ పోస్టుల భర్తికి దరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్లు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగెంద్ర రెడ్డి గారు తెలిపారు.ఈ పొస్తులకు సంభందించి మరిన్ని వివరాలు తెలుసుకుందాము.
ముఖ్యమైన అంశాలు:
1).ఇవి గెస్ట్ ఫాకల్టీ పోస్టుల.
2).ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.
3).రెండు రాష్ట్రల వారు అర్హులు.
4).ఆకర్షనీయమైన వేతనం.
ఈ పోస్టులకు అర్హత కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలకు చెందిన మేల్ & ఫిమేల్ అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు. Guest Faculty Jobs 2022 Telugu
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు అందరూ కూడా 18 జూన్ 2022 సాయంత్రంలోగా దరఖాస్తులను పి.జి కొ- ఆర్డినేటర్ కు అందచేయాలి.
అదేవిధంగా ఇంటర్వ్యూ నిర్వహణ అనేది 22 జూన్ 2022 వ తేదీన నిర్వహిస్తున్నట్లు ప్రకటన లో తెలియచేయడం జరిగింది.
అర్హతలు:
ఈ గెస్ట్ ఫాకల్టీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అందరూ కూడా పి.హెచ్.డి పూర్తీ చేసి నెట్,సెట్ ఉండాలి. అంతేకాక అనుభవం కలిగిన అభ్యర్థులకు ముందుగా ప్రాదాన్యత ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు.
పి.జిలో ఎస్సి/ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు మరియు ఒ.సి/బి.సి అభ్యర్థులకు 55 శాతం మార్కులు కలిగి ఉండాలి.
కావలసిన సర్టిఫికేట్లు:
ఈ గెస్ట్ ఫాకల్టీ పోస్టులకు దరఖాస్తులు చేసుకుని ఇంటర్వ్యూకు వెళ్ళే అభ్యర్థులు అందరూ కూడా ఒరిజినల్ సర్టిఫికెట్ లను వెరిఫికేషన్ కొరకు తీసుకుని వెళ్లాల్సి వుంటుంది.
ఇంటర్వ్యూ నిర్వహించు స్థలం :
ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు అందరూ ఇంటర్వ్యూ కొరకు హుజురాబాద్ లో జుమ్మిగుంట ప్రాంతం వెళ్ళవలసి ఉంటుంది.
0 Comments