Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

RRB NTPC Exams 2021 Jan 7th Shift 2 Bits | జనవరి 7వ తేదీన జరిగిన రైల్వే NTPCపరీక్ష షిఫ్ట్-2 లో వచ్చిన బిట్స్

జనవరి 7వ తేదీన జరిగిన రైల్వే NTPC పరీక్ష షిఫ్ట్-2 లో వచ్చిన బిట్స్ :


జనవరి 7, 2021 వ తేదీన జరిగిన రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్ 2 పరీక్షలు వ్రాసిన అభ్యర్థులు ఇచ్చిన సమాచారం మేరకు పరీక్షలో వచ్చిన  ప్రశ్నలను మరియు వాటి జవాబులను ఇస్తున్నాము. అభ్యర్థులు ఈ ప్రశ్న జవాబుల తీరును అవగాహన చేసుకుంటే రాబోయే షిఫ్ట్స్ లో పరీక్షలు వ్రాయబోయే అభ్యర్థులు మంచి మార్కులు సంపాదించుకోవచ్చు. RRB NTPC Exams 2021 Jan 7th Shift 2 Bits

రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్ -2 పరీక్షలో వచ్చిన ప్రశ్నలు - జవాబులు :

1). ఫాదర్ ఆఫ్ జియోగ్రఫీ అని ఎవరిని పిలుస్తారు?

జవాబు : ఎరతోష్టనీష్.

2). నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ (NRHM) ను ఏ సంవత్సరం లో  ఏర్పాటు చేసారు?

జవాబు : 2005.

3). ఎల్లో వెస్ట్ ఉద్యమం ఎక్కడ జరిగింది?

జవాబు : ఫ్రాన్స్.

4).అశోకుని లిపి ఏది?


జవాబు : బ్రహ్మి లిపి.

5). రాజ్యసభ మొదటి చైర్మన్ ఎవరు?


జవాబు : శ్రీ సర్వేపల్లి రాధకృష్ణన్.

6). URL సంక్షిప్త నామం?


జవాబు : Uniform Resource Locater.

7). జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం ఎపుడు జరుపుకుంటారు?


జవాబు : ఏప్రిల్ 24

8). భారత్ లో మొదటి  రైల్వే యూనివర్సిటీను  ఎక్కడ ఏర్పాటు చేసారు?


జవాబు : వడోదర.

9).భారతదేశం లో గల మొత్తం నూక్లియర్ పవర్ ప్లాంట్స్ సంఖ్య?


జవాబు : 7

10).105 వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు ఎక్కడ నిర్వహించారు?


జవాబు : మణిపూర్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇంపాల్.

11).UNICEF ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు?


జవాబు : న్యూ యార్క్.

12). జాతీయ హిందీ దివాస్ ను ఎపుడు జరుపుతారు?


జవాబు : సెప్టెంబర్ 14.

13).2011 జనాభా లెక్కల ప్రకారం ఎక్కువ జనాభా కలిగిన భారతీయ  రాష్ట్రం?


జవాబు : ఉత్తర ప్రదేశ్.

14). భారత్ మాల పరి యోజన అనే కేంద్ర ప్రభుత్వ పథకం దేనిని ఉద్దేశించి ప్రవేశపెట్టారు?


జవాబు : రోడ్స్ అండ్ హై వే కన్స్ట్రక్షన్స్.

15). భారత్ లో మొదటిసారి  అణుపరీక్షలు జరిగిన సంవత్సరం?


జవాబు : 1974

16). ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అని ఎవరిని పిలుస్తారు?


జవాబు : విక్రమ్ సారాభాయ్.

17). ఝార్ఖండ్ ప్రస్తుత  ముఖ్యమంత్రి ఎవరు?


జవాబు : హేమంత్ సోరెన్.

18).భారతదేశ ప్రస్తుత అటర్నీ జనరల్ ఎవరు?


జవాబు : కే. కే. వేణుగోపాల్.

19). నోబెల్ శాంతి పురస్కారాన్ని ఏ ప్రదేశంలో ప్రదానం చేస్తారు?


జవాబు : ఒస్లో (నార్వే ).

20).నేపాల్ దేశ ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు?


జవాబు : బిద్యా దేవి బండారి. 

Post a Comment

0 Comments