ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం లో పని చేస్తున్న ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం అతి ముఖ్యమైన ప్రకటన విడుదల చేయడం జరిగింది.
ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయంలో పని చేస్తున్న అభ్యర్థుల ఉద్యోగాలు ప్రొబేషన్ నుండి పర్మినెంట్ కావాలంటే ఉద్యోగులు తప్పనిసరిగా డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ రాయవలసి ఉంటుందని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది.
ఒకవేళ ఏ ఉద్యోగి అయినా ఎగ్జామినేషన్ పాస్ అవ్వకపోతే వారికి ప్రొబేషన్ పీరియడ్ మాత్రమే పెరుగుతోంది కానీ వారి ఉద్యోగానికి ఎటువంటి ఆటంకం ఉండదు.
కావున ఉద్యోగులు తమ ఉద్యోగం గురించి ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు, మరియు వీరికి కేవలం డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ మాత్రమే నిర్వహించడం జరుగుతుంది.
దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం ఏపీపీఎస్సీ రెండుసార్లు డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది.
మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.
0 Comments