ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల గురించి ఎదురు చూస్తున్న అభ్యర్థుల కొరకు గ్రూఫ్-1 నోటిఫికేషన్ రావడం జరిగింది.
అయితే ఈ ఉద్యోగాకు డిగ్రి చదివిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చును. నవంబర్ 2 తేది వరకు అప్లై చేసుకొవడానికి టైమ్ ఉంది. APPSC అధికారిక వెబ్సైట్ లో అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చును. ఈ పోస్ట్ లకు జీతం 35,000-1,09.110 వరకు ఉంటుంది.
అయితే ఈ పోస్ట్ లకు మొదట ప్రిలిమినరి పరీక్ష తరువాత మెయిన్ పరీక్ష తరువాత ఇంటార్వ్యూ ఉంటుంది. అయితే అభ్యర్థులు మొదట ప్రిలిమినరీ పరీక్ష లో అర్హత సాధించిన తరువాత మెయిన్ పరీక్షకు హజరుకావలసి ఉంటుంది. అభ్యర్థులు ప్రిలిమిస్ పరీక్షలో విజయం సాధించడానికి ఏ ఏ అంశాలు చదివితే బాగుంటుందో ఆ అంశాలను PDF రూపంలో క్రింద ఇవ్వడం జరిగింది. ఇవి చదివితే ప్రిలిమ్స్ లో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
వీటితో పాటు సిలబస్ ప్రకారం అన్ని అంశాలను ఒక సారి చూసుకుంటే చాలా వరకు మంచిది.
మొదట ఈ క్రింది PDF లో ఇవ్వబడిన అంశాలను చదవండి. తరువాత ఇతర అంశాలు చదువుకోండి.
0 Comments