రైల్వే పరీక్షల్లో వచ్చే ఇంపార్టెంట్ బిట్స్ :
భారతీయ రైల్వే ఎన్టీపీసీ 2020 పరీక్షలు అతి త్వరలోనే ప్రారంభం అవ్వనున్న ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పరీక్షల్లో మంచి మార్కులు రావడానికి వీలుగా RRB NTPC 2020 మోడల్ ఇంపార్టెంట్ బిట్స్ ను అందిస్తున్నాము.
ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ మోడల్ బిట్స్ ను బాగా ప్రిపేర్ అవ్వి పరీక్షలలో విజయం సాధిస్తారని ఆశిస్తున్నాము.
రైల్వే ఇంపార్టెంట్ మోడల్ బిట్స్ -2020 :
1). భారత దేశంలో మొదటి రైల్వే లైన్ ఈ క్రింది ఏ యే మార్గాలలో వేయబడినది?
A). ముంబై - బెంగళూరు
B). ముంబై - థానే
C).ముంబై - హైదరాబాద్
D). ముంబై - న్యూ ఢిల్లీ
సమాధానం : B (ముంబై - థానే )
2). రాజ్య సభ సభ్యుల గరిష్ట సంఖ్య?
A).225
B).250
C).270
D).545
సమాధానం : B (250)
3). సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహం?
A). బుధుడు
B). గురుడు
C). శుక్రుడు
D). ఫ్లూటో
సమాధానం : A ( బుధుడు )
4). పిర్ పంజల్ శ్రేణి ఈ క్రింది వానిలో ఏ ప్రాంతంలో కలదు?
A). ఆంధ్రప్రదేశ్
B). మధ్య ప్రదేశ్
C). ఉత్తరప్రదేశ్
D). జమ్మూ &కాశ్మీర్
సమాధానం : D ( జమ్మూ & కాశ్మీర్ )
5). ఈ క్రింది వానిలో ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాం?
A). మార్చి 21
B) ఏప్రిల్ 8
C). సెప్టెంబర్ 21
D). డిసెంబర్ 21
సమాధానం : A (మార్చి 21).
6). క్రింది వానిలో వేప చెట్టు శాస్త్రీయ నామం ఏది?
A). మాంజిఫెరా ఇండికా
B). అజాడిరిక్టా ఇండికా
C). క్రిసింత శాంటిమామ్
D). పావో క్రిస్టేటస్
సమాధానం : B ( అజాడిరీక్టా ఇండికా )
7). క్రింది వానిలో పంచాయతీ రాజ్ వ్యవస్థ ను తెలిపే ఆర్టికల్ ఏది?
A). ఆర్టికల్ - 40
B). ఆర్టికల్ - 41
C). ఆర్టికల్ - 42
D). ఆర్టికల్ - 43
సమాధానం : A (ఆర్టికల్ - 40 )
8). లోక్ సభ కు పోటీ చేయడానికి అభ్యర్థులకు ఉండవల్సిన కనీస వయసు?
A).18 సంవత్సరాలు
B).25 సంవత్సరాలు
C).30 సంవత్సరాలు
D).45 సంవత్సరాలు
సమాధానం : B ( 25 సంవత్సరాలు )
9). ఈ క్రింది వారిలో ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని ఎవరిని పిలుస్తారు?
A).లార్డ్ డల్హౌసి
B).లార్డ్ కానింగ్
C). లార్డ్ మేయర్
D). కారన్ వాలీస్
సమాధానం : A ( లార్డ్ డల్హౌసి )
10). ప్లాసి యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?
A).1657
B).1757
C).1857
D).1864
సమాధానం : B ( 1757 )
11).రెడ్ క్రాస్ సొసైటీ ఈ క్రింది వానిలో ఏ ప్రదేశంలో కలదు?
A). లండన్
B).పారిస్
C). జెనివా
D). రోమ్
సమాధానం : C ( జెనివా )
12) రామ్ చరిత్ మానస్ గ్రంధాన్ని ఎవరు రచించారు?
A). అన్నమయ్య
B). కంచర్ల గోపన్న
C). వ్యాసుడు
D). తులసి దాస్
సమాధానం : D ( తులసి దాస్ )
13). సిపాయిల తిరుగుబాటు జరిగిన సంవత్సరం ఏది?
A).1857
B).1869
C).1935
D).1947
సమాధానం : A (1857)
14). ఈ క్రింది వారిలో మితవాదులకు ప్రాతినిధ్యం వహించినది?
A).మహాత్మా గాంధీజీ
B). రవీంద్ర నాథ్ ఠాగూర్
C). గోపాల కృష్ణ గోఖలే
D). బాల గంగాధర్ తిలక్
సమాధానం : C ( గోపాల కృష్ణ గోఖలే )
15). ఇక్రిసాట్ (ICRISAT) ఈ క్రింది ఏ నగరములో కలదు?
A). హైదరాబాద్
B). న్యూ ఢిల్లీ
C). విశాఖపట్టణం
D).బెంగళూరు
0 Comments