గ్రూప్ 2 పరీక్షల శిక్షణ కు సంబంధించిన కీలక ప్రకటన :
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్స్ ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ నుండి అతి త్వరలోనే విడుదల కానున్నాయి అనే సంగతి మనకు తెలిసిందే.
ఈ తరుణంలో ఇరు తెలుగు రాష్ట్రాలలో గ్రూప్ 2 ఉద్యోగాలను సాధించడానికి గాను అభ్యర్థులకు ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ విధానాలలో శిక్షణను( కోచింగ్) ప్రారంభిస్తున్నట్లు డ్రీమ్ ఇన్స్టిట్యూట్ ( KGH ) ఒక ప్రకటన ద్వారా తెలిపింది.
ముఖ్యమైన తేదీలు :
రిజిస్ట్రేషన్ కు చివరి తేది | ఫిబ్రవరి 15, 2021 |
ఆఫ్ లైన్ కోచింగ్ ప్రారంభం తేది | ఫిబ్రవరి 16, 2021 |
ఈ డ్రీమ్ ఇన్స్టిట్యూట్ కోచింగ్ కు మీడియా పార్టనర్ గా సాక్షి మీడియా గ్రూప్ వ్యవహారిస్తుంది.
డ్రీమ్స్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్న ఈ కోచింగ్ లో నిష్ణాతులైన ఉపాధ్యాయులచే బోధన జరుపనున్నట్లు మరియు కోచింగ్ తీసుకునే అభ్యర్థులకు 10 వేల ప్రశ్నలు మరియు సమాధానములతో కూడిన ఆన్లైన్ పరీక్షలను ఉచితంగా అందిస్తున్నట్లు డ్రీమ్స్ ఇన్స్టిట్యూట్ తెలిపినది.
డ్రీమ్స్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్న(www.dreaminstitute.in) ఈ గ్రూప్ 2 శిక్షణను తీసుకునే అభ్యర్థులు ఫీజు ను చెల్లించవలసి ఉంటుంది.ఈ శిక్షణలో చేరే అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు :
96662835349912671555
9666697219
0 Comments