ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్స్ కు సంబంధించి ప్రభుత్వం ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేయడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ల ప్రక్రియ ఆన్ లైన్ లో అతి త్వరలో ప్రారంభం కాబోతోంది.
అయితే ఇప్పటికే కొన్ని కళాశాలలు విద్యార్థులకు నేరుగా అడ్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది, కావున విద్యార్థులు నేరుగా కళాశాల నుండి పొందిన అడ్మిషన్లు చెల్లవని కేవలం ఆన్లైన్ ద్వారానే అడ్మిషన్లు పొందవలసి ఉంటుందని ఇంటర్ బోర్డ్ వివరించడం జరిగింది.
ఇప్పటివరకు అడ్మిషన్ల విషయంలో ప్రభుత్వం ఎటువంటి నోటిఫికేషన్ జారీ చేయలేదు కానీ కొన్ని కళాశాలలో ఆఫ్ లైన్ ద్వారా విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది.
కావున విద్యార్థులు మరియు తమ తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి వారు ఇంటర్మీడియట్ అడ్మిషన్ పొందాలనుకుంటే కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే పొందవలసి ఉంటుంది.
దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు ఆఫీషియల్ వెబ్సైట్ ని సంప్రదించగలరు.
AP మరియు తెలంగాణలో ఉద్యోగ సమాచరం కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి. Clik Here
0 Comments