ప్రముఖ సినినటి కీర్తి సురేష్ కి కరోనా పాజివ్ రావడం జరిగింది. అయితే ఈ రోజు తన యొక్క ట్విటర్ ఖాత లో ఈ విధముగా పోస్ట్ చెయ్యడం జరిగింది.
అందరికీ నమస్కారం
అవసరమైన అన్ని జాగ్రత్తలు మరియు భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ, కోవిడ్-19 పాజిటివ్ రావడం జరైగింది. తేలికపాటి లక్షణాలను కనిగిఉన్నాను.
దయచేసి అన్ని కోవిడ్ భద్రతా నిబంధనలను అనుసరించండి మరియు సురక్షితంగా ఉండండి. నేను ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నాను మరియు సురక్షితమైన సంరక్షణలో ఉన్నాను.
తీవ్రమైన లక్షణాలను నివారించడానికి మరియు మీ మరియు మీతోటి వారి మెరుగైన ఆరోగ్యం కోసం దయచేసి మీరు టీకాలను వీలైనంత త్వరగా తీసుకోండి.
త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను మరియు త్వరలో తిరిగి వస్తానని ఆశిస్తున్నాను.
— Keerthy Suresh (@KeerthyOfficial) January 11, 2022
0 Comments