ఇండియా పబ్లిక్ సర్వీస్ బ్రాడ్ కాస్టర్ అయిన ప్రసార భారతి లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ఈ పోస్టులకు ఇరు తెలుగు రాష్ట్రాలవారు అనగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలకు చెందిన అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు. మరియు భారీ స్థాయిలో జీతములు కూడా లభించనున్నాయి.
ప్రసారభారతి లో భర్తీ కానున్న ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : ప్రకటన వచ్చిన 15 రోజుల లోపు.
విభాగాల వారీగా ఖాళీలు :
సీనియర్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్( డీడీ కిసాన్ ) - 6
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ / ఇన్స్టిట్యూషన్ ల నుండి సంబంధిత సబ్జెక్టు విభాగాలలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ / డిప్లొమా కోర్సులను పూర్తి చేసి, హిందీ, ఇంగ్లీష్ భాషలలో ప్రొఫీషియన్సీ ను కలిగి ఉండి, సంబంధిత విభాగాలలో అనుభవం ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.
వయసు :
50 సంవత్సరాలు లోపు వయసు గల అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
టెస్ట్ / ఇంటర్వ్యూ నిర్వహణల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 50,000 నుండి 55,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
గ్రేడ్ -2 ఉద్యోగాలు, 34,800 వరకు జీతం Click Here
0 Comments