Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Court Jobs 2022 Telugu : 63,068 రూపాయల వరకు జీతం, సుప్రీం కోర్టు నుంచి కేవలం డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు

సుప్రీం కోర్టు నుంచి తాజాగా ఒక మంచి నోటిఫికేషన్‌ను విడుదల చేయడం జరిగింది.

ఈ పోస్టులకు భారీ స్థాయిలో వేతనాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు అందరినీ కూడా  కేవలం వ్రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మరిన్ని వివరాలు ( వయస్సు, ఎంపిక విధానం, ఎడ్యుకేషన్, జీతం, అప్లై చేసుకునే విధానం) మొదలగు వివరాలు  మరింత సవివరంగా తెలుసుకుందాం.

ముఖ్యమైన అంశాలు:

1).భారీ స్థాయిలో వేతనాలు.

2). ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అర్హులే. 

3).ఒక్క పరీక్ష ద్వార ఎంపిక.

4).ఎటువంటి అనుభవం అవసరం లేదు.

ఈ పోస్టులకు అర్హత కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలకు చెందిన స్త్రీలు మరియు పురుష అభ్యర్థులు అందరూ అర్హులే.

మరియు అర్హత కలిగిన ఇండియన్ సిటిజన్స్ మేల్ & ఫిమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. 

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే ప్రారంభ తేది : 18 జూన్ 2022

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే ఆఖరి తేది      : 10 జులై 2022

పరీక్ష నిర్వహణ తేదీ:  తొందరలో విడుదల చేస్తారు.

పోస్టు యొక్క పేరు:

జూనియర్ కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలు

మొత్తం పోస్టులు :

210 జూనియర్ కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలు అనేవి భర్తీ చేయనున్నారు.

అర్హతలు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అందరూ కూడా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల నుంచి బాచిలర్ డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి. మరియు

కంప్యూటర్ లో నిమిషానికి 35 పదాలు అనేవి టైపింగ్ చేయడం వచ్చి ఉండాలి.

కంప్యూటర్ పై నాలెడ్జి అనేది ఉండాలి.

వయస్సు:

ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులకు వయసు అనేది 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయస్సు ఉండాలి.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఓబీసి అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు ఎస్.టి/ ఎస్.సి అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సు పరిమితి కలదు.

జీతం వివరాలు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు జీతం అనేది నెలకు 35,400/-రూపాయల నుంచి 63,068/-రూపాయలు వరకూ ఆకర్షనీయమైన వేతనం లభించనుంది.

ఎంపిక విధానం :

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ముందుగా

* వ్రాత పరీక్ష అనేది ఉంటుంది.

* టైపింగ్ టెస్ట్ వుంటుంది.

* ఎస్సయ్(వ్యాసం) రైటింగ్ టెస్ట్ ఉంటుంది.

* ఫైనల్ గా ఇంటర్వ్యూ అనేది ఉంటుంది.

అప్లై చేసుకునే విధానం :

అర్హతలు కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ధరకాస్తు చెసుకొవాల్సి ఉంది. 

ఫీజు వివరాలు :

జనరల్ మరియు ఒ.బి.సి అభ్యర్థులు 500/- ధరకాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.                    

ఎస్సీ/ఎస్టీ/పి.హెచ్/ఎక్స్ - సర్వీస్ మెన్/ఫ్రీడమ్ ఫైటర్స్  250/-రూపాయలు ఫీజు చెల్లించవలసి ఉంది.

ఫీజు చెల్లించే విధానం :

ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్స్ చేసుకోని ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

పరీక్షా విధానం :

ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ముందుగా 100 మల్టిపుల్ చాయిస్ క్వషన్స్ ఇవ్వడం జరుగుతుంది. 1/4 వ వంతు నెగెటివ్ మార్కుల విధానం కలదు.

జనరల్ ఇంగ్లీషు క్వషన్స్ - 50

జనరల్  ఆప్టిట్యూడ్          - 25

జనరల్ నాలెడ్జి                  - 25 మొత్తం 100 ప్రశ్నలు మీద పరిక్ష అనేది 2 గంటలు సమయంలో నిర్వహిస్తారు.

తర్వాత 10 నిమిషాల సమయం లో టైపింగ్ టెస్ట్ ఉంటుంది.నిమిషానికి 35 పదాలు అనేవి టైపింగ్ చేయాలి.

ఇంగ్లీషు భాషలో ఎస్సయ్(వ్యాసం) రైటింగ్ టెస్ట్  అనేది 2 గంటలు నిర్వహించి తరువాత ఎంపికైన అభ్యర్థులను  ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.

Website

Apply Now

Notification Link 

Post a Comment

0 Comments