ఎప్పటి నుంచో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూన్న విద్యార్దులు మరియు ఫ్రెషర్స్ ఇంటి దగ్గర ఉండే జాబ్ చేసుకునే విధముగా ఒక జాబ్ నోటిఫికేషన్ విడుదల అవ్వడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల వారు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చును.
అదే విధంగా అర్హత కలిగిన భారతీయ పౌరులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం కలదు.ఈ పోస్టులకు సంబందించి మరిన్ని వివరాలు.
ముఖ్యమైన అంశాలు:
1).ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.
2).ట్రైనింగ్ లో కూడా వేతనం ఇస్తారు.
3).ఎటువంటి అనుభవం అవసరం లేదు.
4).ఇంటిలోనె ఉండి వర్క్ చెయ్యొచు.
5).కంప్యూటర్ వాళ్లే ప్రొవైడ్ చేస్తారు.
6).చిన్న టెస్ట్ ద్వార ఎంపిక విధానం.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ: జూన్ 30,2022
పోస్టుల వివరాలు:
ఎక్సిక్యూటివ్ పోస్ట్ గ్రాడ్యూఎషన్ డిప్లొమా అనే పేరుతో ఈ పోస్టులను విడుదల చేయడం జరిగింది.
విద్యా అర్హతలు:
గ్రాడ్యుయేషన్ అభ్యర్థులు అందరూ అర్హులే.
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు అందరూ గ్రాడ్యుయేషన్ అనేది రెగ్యులర్ పద్దతి లో పూర్తిచేసి ఉండాలి.
గ్రాడ్యుయేషన్ లో (బి.పి.ఎమ్, బి.బి.ఎ, బి.కామ్, బి.ఎస్సి. ఏకోనమిక్స్ , బి.ఎ.ఏకోనమిక్స్, బి.ఎ.సైకోలజీ
బి.ఎం.ఎస్) ఈ గ్రూప్ లకు సంబందించిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
అంతేకాక గ్రాడ్యుయేషన్ లో అభ్యర్థులు 60% మార్కులు కలిగి ఉండాలి.
టెస్ట్ యొక్క వివరాలు:
ఈ టెస్ట్ అనేది ఆన్లైన్ లో ఇంటి వద్ద ఉండి రాయవచ్చు.
సిలబస్ వివరాలు:
ఆప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ వెర్బల్ లాజికల్ రీజనింగ్
క్వాన్టిటేటివ్ ఆప్టిట్యూడ్
జనరల్ ఎబిలిటీ
పరిక్షా విధానం:
ప్రతీ విభాగానికి ఇరవై నిమిషాల సమయం ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా
వ్రిటన్ కమ్యూనికేషన్ టెస్ట్ కు సంబందించి
ముప్పై నిమిషల గడువు ఇవ్వడం జరుగుతుంది.
ఈ టెస్ట్ క్లియర్ చేసిన అభ్యర్థులకు ప్రెసెంటేషన్ మరియు హెచ్.ఆర్ రౌండ్ అనేది ఉంటుంది.
ఎలా ఎంపిక చేస్తారు:
ఎంపిక విధానం అనేది ఆన్లైన్ లో చిన్న టెస్ట్ అనేది పెట్టి అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపిక అయిన అభ్యర్థులకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
అగ్రిమెంట్:
ఈ జాబ్ లో జాయిన్ అయిన అభ్యర్థులు 36 నెలల
అగ్రిమెంట్ మీద సంతకం చెయాల్సి ఉంటుంది.
అంతేకాక కంపెనీ నుంచి ముందుగా మానెయాల్సి వస్తే కంపెనీకి 1,40,000 చెల్లించాల్సి ఉంటుంది.
జీతం యొక్క వివరాలు:
ఈ పోస్టులకు ఎంపిక అయిన అభ్యర్థులకు ట్రైనింగ్ పిరియడ్ లో నెలకు 18,000/-రూపాయలు జీతం ఇవ్వడం జరుగుతుంది.
అదే విధంగా ట్రైనింగ్ పిరియడ్ పూర్తి అయ్యాక మొదటి సంవత్సరం : సంవత్సరానికి 2.5 లక్షలు
రెండవ సంవత్సరం : సంవత్సరానికి 3.5 లక్షలు
మూడోవ సంవత్సరం : సంవత్సరానికి 5 లక్షలు
వేతనాలు అధికంగా ఇవ్వడం జరుగుతుంది.
జాబ్ లోకేషన్:
ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు ప్రస్తుతం ఇంటి వద్ద ఉండి పని చేయవచ్చు. తర్వాత కంపెనీ వారు పిలిస్తే కంపెనీ లో ఉండి వర్క్ చెయాల్సి ఉంటుంది. బెంగులూరు,చెన్నై,కొచ్చి లలో జాబ్ అనేది ఉంటుంది.
అప్లై చేసుకునే విధానం:
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు అందరూ ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లై చేసుకోవాలి.
ఫీజు వివరాలు:
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు అందురూ కూడా ఎటువంటి ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం లేదు.
0 Comments