Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

BIS Food Department Jobs 2022 : జీతం 70,000 ఫుడ్ డిపార్టుమెంట్ లో పోస్టులకు నోటిఫికేషన్‌

గవర్నమెంట్ అఫ్ ఇండియా మినిస్ట్రీ అఫ్ కన్స్యూమర్స్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా బ్యూరో అఫ్ ఇండియన్ స్టాండర్డ్(బి.ఐ.ఎస్) నుంచి ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల భర్తీకి సంభందించి ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు ఎటువంటి అనుభవం అవసరం లేదు.

ఈ ఉద్యోగాల అనేవి రెండు సంవత్సరాల కాంట్రాక్ట్ పద్దతి లో భర్తీ చేయడం జరుగుతుంది. ఈ పోస్టులకు నెలకు 70,000/-రూపాయల జీతం ఇవ్వడం జరుగుతుంది.  ఈ పోస్టులకు సంభందించి మొత్తం వివరాలు తెలుసుకుందాము.

ముఖ్యమైన అంశాలు:

1). ఇవి ప్రభుత్వ ఉద్యోగాలు.

2). ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ.

3). ఎటువంటి అనుభవం అవసరం లేదు.

4). ఏ విధమైన ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

5). రెండు రాష్ట్రాల అభ్యర్థులు అర్హులే.

6). భారీ స్థాయిలో వేతనాలు.

7). కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ.

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మేల్ & ఫిమేల్ అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం కలదు.

అదే విధంగా అర్హత కలిగిన భారత దేశ పౌరులు అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం కలదు.

ముఖ్యమైన తేదీలు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకునే చివరి తేది: 15 జులై 2022

పోస్టు యొక్క పేర్లు:

స్టాండర్డ్ఐజేషన్ డిపార్టుమెంట్ 

రీసెర్చి ఎనాలిసిస్

మానేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేషన్ డిపార్టుమెంట్

మొత్తం ఖాళీలు:

బ్యూరో అఫ్ ఇండియన్ స్టాండర్డ్(బి.ఐ.ఎస్) నుంచి మొత్తం 46 పోస్టులు అనేవి విడుదల చేయడం జరిగింది.

విభాగాల వారీగా ఖాళీలు:

స్టాండర్డ్ఐజేషన్ డిపార్టుమెంట్          - 04

రీసెర్చి ఎనాలిసిస్                            - 20

మానేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేషన్ డిపార్టుమెంట్ - 22

అర్హతలు:

రీసెర్చి ఎనాలిసిస్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు అందరూ కూడా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల ద్వారా గ్రాడ్యుయేషన్ అనేది 60% మార్కులతో పూర్తి చేసి ఉండాలి.

అదే విధంగా స్టాండర్డ్ఐజేషన్ డిపార్టుమెంట్ మరియు 

మానేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేషన్ డిపార్టుమెంట్ సంభందించిన పోస్టులకు అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు అందరూ కూడా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల నుంచి గ్రాడ్యుయేషన్ అనేది 60%మార్కులతో పూర్తి చేసి సంభందిత విభాగంలో అనుభవం అనేది కలిగి ఉండాలి.

Note: 10 వ తరగతి మరియు 12 వ తరగతి తో లో కనీసం 75% మార్కులు వచ్చి ఉండాలి.

వయసు వివరాలు:

ఈ రీసెర్చి ఎనాలిసిస్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు అనేది 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఓబీసి అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు మరియు ఎస్టీ/ఎస్సి అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.

జీతం వివరాలు:

ఈ పోస్టులకు అప్లై చేసుకుని ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు 70,000/-రూపాయల వరకూ జీతం ఇవ్వడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు అందరూ కూడా ఆన్లైన్ విధానం లో అప్లై చేసుకొవాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం:

ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక అయిన అభ్యర్థులకు వ్రిటన్ టెస్ట్ ద్వారా లేదా ఇంటర్వ్యూ ద్వారా లేదా టెక్నికల్ నాలెడ్జి అసెస్మెంట్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.

ఫీజు:

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఏ విధమైన ఫీజు అనేది చెల్లించవలసిన అవసరం లేదు.

జాబ్ లోకేషన్:

ఈ పోస్టులకు ఎంపిక అయిన అభ్యర్థులకు జాబ్ అనేది ఇండియా మొత్తంలో ఉంటుంది.సొంత రాష్ట్రంలో జాబ్ పొందే అవకాశం ఉంటుంది.




Post a Comment

0 Comments