గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఉన్న నావల్ సైన్స్ & టెక్నాలజికల్ లేబరాటరీ, విశాఖపట్నం లో వివిధ కేటగిరీ లలో ఖాళీగా ఉన్న అప్ప్రెంటీస్ షిప్ ట్రైనీ పోస్టుల భర్తీనకు ఒక ప్రకటన వెలువడినది.
ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యర్థులతో పాటు తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రకటన లో పొందుపరిచిన ముఖ్యంశాలను మనం ఇప్పుడు చూద్దాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది :
ఎంప్లొయ్ మెంట్ న్యూస్ లో ప్రకటన వచ్చిన 15 రోజుల లోపు
కేటగిరీల వారీగా ఖాళీలు :
గ్రాడ్యుయేట్ అప్ప్రెంటీస్ (బీటెక్ /బీఈ ) - 28
డిప్లొమా అప్ప్రెంటీస్ ( టెక్నీషియన్ ) - 23
ట్రేడ్ అప్ప్రెంటీస్ ( ఐటీఐ ) - 11
విద్యార్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డ్ ల నుండి మెకానికల్ /నావల్ ఆర్చిటెక్చర్ /కంప్యూటర్ సైన్స్ /ఈసీఈ /ఈఐ /ఈఈఈ విభాగాలలో బీటెక్ /బీఈ పూర్తి చేసిన అభ్యర్థులు గ్రాడ్యుయేట్ అప్ప్రెంటీస్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
కంప్యూటర్ సైన్స్ /కెమికల్ /ఈఈఈ / ఈఐ /కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ / మెకానికల్కం ఇంజనీరింగ్ విభాగాలలో డిప్లొమా పూర్తి చేసిన వారు డిప్లొమా అప్ప్రెంటీస్ ట్రైనీస్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.
కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ / సీఎన్సీ ఆపరేటర్ /ఎలక్ట్రీషియన్ /వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్ ) /టర్నర్ /ఫిట్టర్ /మెకానిస్ట్ తదితర విభాగాలలో ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు ట్రేడ్ అప్ప్రెంటీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
డీఆర్డీఓ లో ఈ అప్ప్రెంటీస్ ట్రైనీస్ పోస్టులకు పైన తెలిపిన విద్యాఅర్హతలను 2021,2022&2023 లో పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ఈ ప్రకటనలో తెలిపారు.
వయస్సు:
18 సంవత్సరాలు వయసు కన్నా తక్కువ వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ ప్రకటనలో పొందుపరిచారు.
అప్లై ఎలా చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక చేసే విధానం :
అకాడమీక్ మెరిట్ / వ్రాత పరీక్ష / ఇంటర్వ్యూ విధానముల ఆధారంగా అభ్యర్థులని ఎంపిక చేస్తారు.
స్టై ఫండ్ :
నెలకు 9,000 రూపాయలు వరకూ స్టై ఫండ్ ను ఇవ్వనున్నారు.
0 Comments