పోటి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అతి ముఖ్యమైన జనరల్ నాలెడ్జ్ బిట్స్ క్రింద ఇవ్వడం జరిగింది. విటిని చదివి పోటి పరీక్షలలో ఎక్కువ మార్కులు సాధించవచ్చును. మరిన్ని బిట్స్ మీకు ప్రతి రోజు అందజెయ్యడం జరుగుతుంది. కావున అభ్యర్థులు టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి
1)భారత్ దేశ సుగంధ ద్రవ్యాలు తోట ఏది ?
A) కేరళ.2) సోయా బీన్ ఎక్కువ ఉత్పత్తి చేసే రాస్ట్రం ?
A) మధ్యప్రదేశ్ .
3)'ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ ' పుస్తక రచయిత్రి ?
A) అరుంధతి రాయ్ .
4) ఠాగూర్ రచించిన గీతాంజలి లో ఉన్న గేయాలు ?
A) 157 .
5) ప్రపంచ వ్యాప్తంగా రాత్రి , పగలు సమానంగా ఉండే రోజు ఏది ?
A) సెప్టెంబర్ 23 .
6)భారత జాతీయ జలావరణ జంతువు ?
A) డాల్ఫిన్ .
7)భారత దేశం లో తొలి యూనివర్సిటీ ఎక్కడ ఏర్పాటయింది ?
A) కలకత్తా
8) కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది ?
A) మైసూర్ .
9) ఇండియా లో వన్య మృగ కేంద్రం ఎక్కడ ఉంది ?
A) డెహ్రా డూన్ .
10) 'డూ ఆర్ డై ' అనే నినాదన్ని ఏ ఉద్యమ కాలం లో ఇచ్చారు ?
A) క్విట్ ఇండియా ఉద్యమ కాలం .
11) ఈశాన్య రుతు పవనాల కు గల మరో పేరు ?
A) శీతాకాల రుతు పవనాలు .
12) భరత్ లో స్పీడ్ పోస్ట్ సర్వీస్ ఎప్పుడు ప్రారంబం అయింది ?
A) 1986 .
13) పద్మ అవార్డు లో ని కేట రీల సంఖ్య ?
A) మూడు .
14) ప్రపంచం లో అతి పెద ఉష్ణ ఎడారి ఏది ?
A) సహారా .
15) బెనారస్ హింధు యూనివర్సిటీ స్థాపించిన సంవత్సరం ?
A) 1916 .
మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి కామెంట్ చెయ్యండి.
0 Comments