రైల్వే బోర్డు గత పరీక్షలలో వచ్చిన చరిత్రకు సంబంధించిన బిట్స్ :
రైల్వే బోర్డు పరీక్షలలో భారతదేశ చరిత్రకు సంబంధించిన అంశాలును చదవడం అతి ముఖ్యం. RRB గత ప్రశ్నపత్రాలలో వచ్చిన చరిత్రకు సంబంధించిన ప్రశ్నలను అధ్యయనం చేసినట్లయితే రాబోయే రోజుల్లో జరిగే RRB NTPC మరియు గ్రూప్ -D పరీక్షలలో మంచి మార్కులను సాధించే అవకాశం ఉంటుంది.
భారత దేశ చరిత్ర - గత RRB పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు :
1) "పీష్వా" వ్యవస్థను ప్రారంభించింది ఎవరు?
A). తారాబాయి.B). శివాజీ
C). శంభాజీ
D).రాజారామ్.
సమాధానం : "B" ( శివాజీ )
2) "అకల్ తక్త్ "ను నిర్మించినది ఎవరు?
A). గురు హరగోవింద్B). గురు రాందాస్
C). గురు అర్జున్ దేవ్
D). గురు గోవింద్ సింగ్.
సమాధానం : " A " ( గురు హరగోవింద్ )
3) డచ్ వారు తమ మొదటి ఫ్యాక్టరీ ను ఎక్కడ స్థాపించారు?
A). సూరత్B). కాలికట్
C). మచిలీపట్నం
D). కరైకల్
సమాధానం : "C" ( మచిలీపట్నం )
4) బ్లాక్ హోల్ దుర్ఘటన ఎక్కడ జరిగింది?
A). ముర్షిదాబాద్B).ఢాకా
C). అవధ్
D). కోలకత్తా
0 Comments