భారతీయ రైల్వే బోర్డు పరీక్షలకు సుమారు 50 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ పక్షంలో అభ్యర్ధులు పరీక్ష సిలబస్ ప్రిపరేషన్ తో పాటు మోడల్ పేపర్లను గమనిస్తూ, ప్రాక్టీస్ చేయవల్సిన అవసరం ఎంతైనా ఉంది. కావున అభ్యర్ధులు ఈ ముఖ్య అంశాలను జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వి మీ పరీక్షలలో విజయం సాధిస్తారని ఆశిస్తున్నాము.
1) చంద్రునిపై దిగిన మొదటి వ్యోమ నౌక?
A).అపోలో - I
B.అపోలో - II
C).అపోలో - III
D).అపోలో- IIII
సమాధానం :"B" ( అపోలో - II )
2) ఇండియన్ షేక్ స్పియర్ అని ఎవరికి బిరుదు?
A). కాళిదాసు
B).బాణుడు
C).భర్తృహరి
D). సుబ్రహణ్య భారతి
సమాధానం : " A " (కాళిదాసు)
3) ఎలిఫెంటా గుహలు ఎక్కడ ఉన్నాయి?
A).ముంబయి
B).చెన్నై
C).గుంటూరు
D).తిరుపతి
సమాధానం : " A " ( ముంబయి ).
4) థెర్మోమీటర్ ని ఆవిష్కరించినవారు ఎవరు?
A).గెలీలియో
B).ఫిన్ లే
C).ఇస్ మార్క్
D).రాంట్ జెన్
సమాధానం : " A " ( గెలీలియో ).
5) పూరి జగన్నాథ్ దేవాలయం ఉన్న రాష్ట్రం?
A).ఒడిస్సా
B).తమిళనాడు
C).కర్ణాటక
D).ఆంధ్రప్రదేశ్
సమాధానం : " A " ( ఒడిశా ).
6) నూతన జాతీయ విద్యావిధానం-2020 ను రూపొందించిన కమిటీ?
A).కే. కస్తూరి రంగరాజన్ కమిటీ
B).యశ్ పాల్ కమిటీ
C).ఆర్. రామూర్తి కమిటీ
D).కొఠారి కమిటీ
సమాధానం : " A "( కే. కస్తూరి రంగ రాజన్ కమిటీ ).
7) ఇటీవల రాజీవ్ గాంధీ ఖేల్ రత్న -2020 అవార్డు గెలుచుకున్న వినేశ్ ఫోగట్ అనే మహిళా క్రీడాకారిణి ఏ క్రీడా విభాగానికి చెందినవారు?
A).క్రికెట్
B).రెజ్లింగ్
C).హాకీ
D).కబడ్డీ
సమాధానం : " B " (రెజ్లింగ్ ).
8) ఇటీవల ఏ దేశానికీ భారత్ 10 బ్రాడ్ గేజ్ డీజిల్ లోకో మోటివ్ లను పంపించింది?
A).శ్రీలంక
B).నేపాల్
C).భూటాన్
D).బంగ్లాదేశ్
సమాధానం : " D "( బంగ్లా దేశ్ ).
9) భారత్ లో తొలి కిసాన్ రైలు ఏ రాష్ట్రం నుండి ఏ రాష్ట్రం వరకూ ఆగష్టు 7, 2020 న ప్రారంభం అయింది?
A). మహారాష్ట్ర - బీహార్
B). మహారాష్ట్ర - ఆంధ్రప్రదేశ్
C). మహారాష్ట్ర - ఒరిస్సా
D). మహారాష్ట్ర - మధ్యప్రదేశ్
సమాధానం : " A " ( మహారాష్ట్ర - బీహార్ ).
10) భారత్ లో తొలి కార్గో రైలు సర్వీస్ ను ఏ రైల్వే కేంద్రం ద్వారా ఆగష్టు 7, 2020 నాడు భారత రైల్వే ప్రారంభించింది?
A). తూర్పు రైల్వే కేంద్రం
B). దక్షిణ మధ్య రైల్వే కేంద్రం
C)ఈశాన్య రైల్వే కేంద్రం
D). ఉత్తర రైల్వే కేంద్రం
0 Comments