జనవరి 13,2021 ఉదయం జరిగిన రైల్వే ఎన్టీపీసీ పరీక్షల షిఫ్ట్ 1 పరీక్షలు వ్రాసిన అభ్యర్థులు ఇచ్చిన సమాచారం మేరకు బిట్స్ ను తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది.
రాబోయే షిఫ్ట్స్ లో రైల్వే ఎన్టీపీసీ పరీక్షలు వ్రాయబోయే అభ్యర్థులకు ఈ ప్రశ్నలు ఉపయోగకరంగా ఉంటాయి.
జనవరి 13, షిఫ్ట్ 1 పరీక్షలో వచ్చిన బిట్స్ :
1). బర్డ్ మాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు?
జవాబు : సలీమ్ అలీ.
2). సోవియట్ యూనియన్ ప్రధాన నగరం ఏది?
జవాబు : మాస్కో.
3). ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ 2020 వేదిక గా దేనిని నిర్ణయించారు?
జవాబు : ఇండియా.
4). జాతీయ హిందీ భాష దినోత్సవం?
జవాబు : సెప్టెంబర్ 14.
5). ఆంధ్రప్రదేశ్ లో గల జాతీయ పార్క్ పేరు?
జవాబు : రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్.
6). నీతి అయోగ్ CEO ఎవరు?
జవాబు : అమితాబ్ కాంత్.
7). హృదయ్ యోజన కార్యక్రమంను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
జవాబు : జనవరి 21,2015.
8). ప్రస్తుత అస్సాం గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు?
జవాబు : జగదీశ్ ముఖ్.
9). ప్రస్తుత రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ ఎవరు?
జవాబు : శక్తి కాంత్ దాస్.
10).1764 వ సంవత్సరంలో జరిగిన ప్రాచీన యుద్ధం పేరు?
జవాబు : బక్సార్ యుద్ధం.
11).వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ (WHO) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
జవాబు : జెనివా (స్విట్జర్లాండ్ ).
12). SQU ను విస్తరించగా...?
జవాబు : Software Quality Unit.
13). స్వరాజ్ పార్టీ ను ఏర్పాటు చేసిన సంవత్సరం?
జవాబు : జనవరి 1,1923.
14). ప్రముఖ సాంస్కృతిక చారిత్రక కట్టడం బులంద్ ధర్వజా ఏ భారతీయ రాష్ట్రంలో కలదు?
జవాబు : ఉత్తరప్రదేశ్.
15). బయో గ్యాస్ వేటి మిశ్రమం?
జవాబు : మీథేన్ మరియు CO2.
0 Comments