పేటీఎం నుండి 20 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. డిజిటల్ చెల్లింపులపై వ్యాపారస్తులకు అవగాహన కల్పించడానికి గాను ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది.
మరియు కేవలం పదో తరగతి అర్హతతోనే ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది.
ఇన్సూరెన్స్
క్యూఆర్ కోడ్,
వాలెట్,
సౌండ్ బాక్స్,
యూపీఐ పోస్ట్ పెయిడ్ రుణాలు,
ఉత్పత్తులకు సంబంధించిన వాటిపై వ్యాపారస్తులకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది.
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు, మరియు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు తమ సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది, ఇండియన్ సిటిజన్ అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు:
10 లేదా 12 వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు, మరియు గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ద్విచక్ర వాహనం కలిగి ఉండి సేల్స్ విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది
జీతం:
జీతం మరియు కమిషన్ కలుపుకుని నెలకు సుమారు 35,000 వరకు జీతం సంపాదించుకునే అవకాశం ఉంటుంది.
దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు వెబ్ సైట్ ను సంప్రదించగలరు.
ఆంధ్రప్రదేశ్ లో మరిన్ని ఉద్యోగాలు Clik Here
2 Comments
How to apply
ReplyDeleteHow to apply
ReplyDelete