భారతీయ రైల్వే ఆధ్వర్యంలో ఉన్న సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే కు చెందిన డిపార్టుమెంటు ఆఫ్ పర్సనల్, బిలాస్ పూర్ డివిజన్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న
సుమారుగా 400కి పైగా రైల్వే అప్ప్రెంటీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల అయినది.
నోటిఫికేషన్ - ముఖ్య అంశాలు :
1). పరీక్ష లేదు.
2). ఆసక్తి కరమైన స్టై ఫండ్.
3). ఈ అప్ప్రెంటీస్ షిప్ సర్టిఫికెట్ భవిష్యత్తు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఉపయోగకరంగా ఉంటుంది.
ఎటువంటి పరీక్షలు లేకుండా భర్తీ చేయనున్న ఈ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే పోస్టుల భర్తీకి అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అర్హులే అని తెలుస్తుంది.
రైల్వే బోర్డు నుండి జారీ అయిన ఈ అప్ప్రెంటీస్ షిప్ పోస్టులకు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారాన్ని మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : సెప్టెంబర్ 11, 2021
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : అక్టోబర్ 10, 2021
విభాగాల వారీగా ఖాళీలు :
COPA - 90
స్టేనో గ్రాఫర్ (ఇంగ్లీష్ ) - 15
స్టేనో గ్రాఫర్ ( హిందీ ) - 15
ఫిట్టర్ - 125
ఎలక్ట్రీషియన్ - 40
వైర్ మెన్ - 25
ఎలక్ట్రానిక్ మెకానిక్ - 6
RAC మెకానిక్ - 15
వెల్డర్ - 20
ప్లంబర్ - 04
పెయింటర్ - 10
కార్పెంటర్ - 13
మెషినిస్ట్ - 05
టర్నర్ - 05
షీట్ మెటల్ వర్కర్ - 05
డ్రాట్స్ మెన్ / సివిల్ - 04
గ్యాస్ కట్టర్ - 20
డ్రెస్సెర్ - 02
మెడికల్ లేబర్యాటరీ టెక్నీషియన్ (పాతోలజీ ) - 3
మెడికల్ లేబర్యాటరీ టెక్నీషియన్ ( కార్డియాలజి ) - 2
మెకానిక్ మెడికల్ ఎక్విప్ మెంట్ హెల్త్ సెంటర్ - 1
డెంటల్ ల్యాబ్ టెక్నీషియన్ - 2
ఫిజియోథెరఫీ టెక్నీషియన్ - 2
హాస్పిటల్ వేస్ట్ మేనేజ్ మెంట్ టెక్నీషియన్ - 1
రెడీయాలజీ టెక్నీషియన్ - 2
మొత్తం ఉద్యోగాలు :
ఈ ప్రకటన ద్వారా మొత్తం 432 రైల్వే అప్ప్రెంటీస్ షిప్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు 10వ తరగతి /10+2 లో ఉత్తీర్ణతలను సాధించి ఉండవలెను.
మరియు గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత ట్రేడ్స్ లలో ఐటీఐ కోర్సులను పూర్తి చేయవలెను.
వయసు :
15 నుండి 24 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
ఇటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
విద్యార్హతల మార్కుల ఆధారంగా మరియు మెడికల్ టెస్ట్ నిర్వహణల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
స్టై ఫండ్ :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆసక్తికరమైన స్టై ఫండ్ లు లభించనున్నాయి.
ముఖ్యమైన గమనిక :
అతి త్వరలో జరగబోతున్న ఈ రైల్వే బోర్డు ఎన్టీపీసీ సీబీటీ -2 మరియు గ్రూప్ - డి పరీక్షలకు సంబంధించిన పరీక్షలలో వచ్చే బిట్స్ మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ తో కలిపి ఒక మంచి మెటీరియల్ ను తయారుచేయడం జరిగింది.ఈ మెటీరియల్ కు సంబంధించిన ముఖ్యమైన విషయాలకు ఈ క్రింది మొబైల్ నెంబర్ ను సంప్రదించవచ్చును. ఫోన్ నంబర్ 8179492829
0 Comments