ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు చెందిన హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్ డిపార్టుమెంటు లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న సుమారు 115 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1). ఇవి పేర్మినెంట్ ఉద్యోగాలు.
2). భారీ సంఖ్యలో జీతములు.
ఈ బ్యాంక్ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అర్హులే అనీ ఈ నోటిఫికేషన్ లో పొందుపరిచారు.
ఈ ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలను సవివరంగా మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కు ప్రారంభం తేది : నవంబర్ 23,2021
ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కు చివరి తేది : డిసెంబర్ 17,2021
టెస్ట్ ఈ -కాల్ లెటర్స్ డౌన్లోడ్ తేది : జనవరి 11, 2022
ఆన్లైన్ పరీక్ష నిర్వహణ తేది : జనవరి 22, 2022
విభాగాల వారీగా ఖాళీలు :
ఎకనామిస్ట్ - 1
ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ - 1
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - 1
డేటా సైంటిస్ట్ - 1
క్రెడిట్ ఆఫీసర్ - 10
డేటా ఇంజినీర్ - 11
ఐటీ సెక్యూరిటీ అనలిస్ట్ - 1
ఐటీ సోక్ అనలిస్ట్ - 2
రిస్క్ మేనేజర్ - 5
టెక్నికల్ ఆఫీసర్ (క్రెడిట్ ) - 5
ఫైనాన్సియల్ అనలిస్ట్ - 20
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - 15
లా ఆఫీసర్ - 20
రిస్క్ మేనేజర్ - 10
సెక్యూరిటీ - 03
సెక్యూరిటీ - 9
మొత్తం ఉద్యోగాలు :
మొత్తం 115 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
పోస్టుల విభాగాలను అనుసరించి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులలో గ్రాడ్యుయేషన్ /ఇంజనీరింగ్ డిగ్రీ /ఎంబీఏ/మాస్టర్ డిగ్రీ /సీఏ/సీఎఫ్ఏ/పీ. హెచ్. డీ మొదలైన కోర్సులను పూర్తి చేసి ఉండవలెను.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అనీ ఈ ప్రకటన లో తెలిపారు.
వయసు :
కేటగిరీ ల పోస్టులను అనుసరించి 50 సంవత్సరాలు వయసు లోపు అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి :
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 850 రూపాయలు మరియు ఎస్సీ / ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 175 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎంపిక విధానం :
ఆన్లైన్ టెస్ట్ / పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 36,000 రూపాయలు నుండి 1,00,350 రూపాయలు వరకూ జీతం అందనుంది.
Apply Link : నవంబర్ 23,2021
ఏపి ప్రభుత్వం లో 11,425 ఉద్యోగాల భర్తీ పై అతి ముఖ్యమైన ప్రకటన Clik Here
పరీక్ష లేదు, DRDO సంస్థలో ఉద్యోగాలు, జీతం 31,000 Clik Here
రైల్వే పరీక్షల పై వచ్చిన అతి ముఖ్యమైన ప్రకటనల ను మరింత తెలుసుకోండి. Clik Here
వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఖాళీలు Clik Here
1828 బ్యాంకు ఉద్యోగాల భర్తీ Clik Here
0 Comments