ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రామ మరియు వార్డ్ సచివాలయంలలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రకటనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది.
కోవిడ్ - 19 వైరస్ నుండి ప్రజలను కాపాడడంలో భాగంగా తమ తమ ప్రాణాలను కోల్పోయిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కుటుంబాలలోని అర్హతలు కలిగి ఉన్న వారికి కారుణ్య నియామకాల ద్వారా గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు తాజాగా నిన్న జరిగిన ఏపీ కాబినెట్ లో ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఏపీ సీఎం గారు తీసుకున్న ఈ నిర్ణయానికి ఏపీ కాబినెట్ తమ ఏకగ్రీవ ఆమోదంను తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతీష్ఠత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న ఏపీ గ్రామ మరియు వార్డ్ సచివాలయంలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలలో ఈ కారుణ్య నియామకాలను చేపట్టలని ఏపీ ముఖ్యమంత్రివర్యులు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రాబోయే జూన్ నెల 30 వ తేది లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలనీ అధికారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఆదేశించారు.
సరికొత్తగా APPSC లో కంప్యూటర్ అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీ జీతం 49,000 వరకు పర్మెనెంట్ ఉద్యోగాలు Click Here
రైల్వే లో అనేక ఉద్యోగాలు Click Here
0 Comments