ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవిన్యూ డిపార్టుమెంటు లో ఖాళీగా ఉన్న 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్స్ మరియు ఏపీ దేవాదాయ ధర్మదాయ శాఖలో ఖాళీగా ఉన్న 60 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (గ్రేడ్ - 3 ) పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు గడువు తేదీలను
మరోసారి పెంచుతూ తాజాగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) తాజాగా ఒక ప్రకటనను జారీ చేసింది.
జనవరి 29 వ తేదితోనే ఈ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ ముగియాల్సి ఉండగా, తాజాగా ఫిబ్రవరి 6, 2022 వరకూ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ ప్రకటన ద్వారా ఏపీపీఎస్సీ తెలిపింది.
ముఖ్యమైన తేదీలు :
వివరణ | తేది |
---|---|
ఆన్లైన్ విధానంలో పరీక్షల ఫీజు కట్టడానికి చివరి తేది | ఫిబ్రవరి 5, 2022 |
ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేది | ఫిబ్రవరి 6, 2022 |
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పైన తెలిపిన ఉద్యోగాల గురించి పూర్తి సమాచరం తెలుసుకోండి. Click Here
0 Comments