రోజుకూ 7 రూపాయలు కడితే, 60 వేల రూపాయలు పెన్షన్ అమౌంట్, ఈ కేంద్ర ప్రభుత్వ పథకం గురించి మీకు తెలుసా..? అయితే ఇప్పుడే వెంటనే తెలుసుకోండి.
భారత కేంద్ర ప్రభుత్వం 2015 వ సంవత్సరంలో అటల్ పెన్షన్ యోజన అనే పధకం ద్వారా మనం సంవత్సరానికి 60,000 రూపాయలు పొందవచ్చు.
ఈ అటల్ పెన్షన్ యోజన అనే కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అటల్ పెన్షన్ యోజన పథకానికి ఏ వయస్సు వారు అర్హులు..?
18 నుండి 40 సంవత్సరాలు లోపు వయసు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు.
ఎంత అమౌంట్ పెట్టుబడిగా కట్టవలెను..? పెన్షన్ అమౌంట్ ఎపుడు వస్తుంది..?
రోజుకూ 7 రూపాయలు చొప్పున నెలకు 210 రూపాయలు పెట్టుబడిగా కట్టిన వారికీ 60 సంవత్సరాలు వయసు వచ్చిన తదుపరి నెలకు 5,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 60,000 రూపాయలు పెన్షన్ దక్కుతుంది. Central govt scheme
ఈ పథకానికి అప్లై చేసుకోవడం ఎలా..? ఇలా..
ముందుగా ఈ పథకంలో చేరుదాము అనుకునే వారు, ఆన్లైన్ విధానంలో అటల్ పెన్షన్ స్కీం లో రిజిస్టర్ చేసుకోవలెను.
ఆ తరువాత బ్యాంక్ ఖాతా, నామిని మరియు ప్రీమియం వివరాలను ఆన్లైన్ లో సబ్మిట్ చేయడం ద్వారా మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు.
తదుపరి 60 సంవత్సరాలు వచ్చిన వెంటనే మీ బ్యాంక్ అకౌంట్స్ లోనికి ఈ అటల్ పెన్షన్ యోజన ద్వారా నెలకు 5,000 రూపాయలు పెన్షన్ అమౌంట్ జమ అవుతూ వస్తుంది.
ఈ అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరడానికి ఆసక్తి ఉన్నవారు ఈ క్రింది వెబ్సైటు లింక్ ను క్లిక్ చేసి, పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
సరికొత్తగా APPSC లో కంప్యూటర్ అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీ జీతం 49,000 వరకు పర్మెనెంట్ ఉద్యోగాలు Click Here
0 Comments