గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కు చెందిన నార్త్ సెంట్రల్ రైల్వే లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫీకేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ రైల్వే సంస్థకు చెందిన పోస్టులు.
2). కాంట్రాక్టు బేసిస్ (టెంపరరీ ) విధానంలో భర్తీ.
3). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు.
4). భారీ స్థాయిలో జీతం.
ఈ పోస్టులకు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
నార్త్ సెంట్రల్ రైల్వే లో భర్తీ చేయనున్న ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన అతి ముఖ్యమైన అంశాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేది : ఏప్రిల్ 18, 2022.
ఉద్యోగాలు - వివరాలు :
జూనియర్ టెక్నికల్ అసోసియేట్స్ (సివిల్ ) - 20
విభాగాల వారీగా ఖాళీలు :
GENERAL - 8
SC - 3
ST - 2
OBC - 5
EWS - 2
మొత్తం పోస్టులు :
20 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ /బోర్డుల నుండి సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో నాలుగు సంవత్సరాల బాచిలర్ డిగ్రీ /మూడు సంవత్సరాల డిప్లొమా కోర్సులను /బీఎస్సీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ తదితర కోర్సులను పూర్తి చేయవలెను అని ఈ ప్రకటనలో తెలిపారు.
వయసు :
18 - 33 సంవత్సరాలు వయసు గల అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
100 రూపాయలను దరఖాస్తు ఫీజుగా అభ్యర్థులు చెల్లించవలెను.
ఎస్సీ /ఎస్టీ /స్త్రీ మరియు ews కేటగిరీ అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
మెరిట్ బేసిస్ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 25,000 నుండి 30,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
0 Comments