కేంద్ర ప్రభుత్వానికి సంభందించిన రాష్ట్రీయ కెమికల్స్ అండ్ పెర్టీలైజర్స్ లిమిటెడ్ ( ఆర్.సి.ఎఫ్.ఎల్ ) నుంచి తాజాగా మానేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలు భర్తీకి సంభందించి నోటిఫికేషన్ను విడుదల చేయడం జరిగింది.
ఈ పోస్టులకు ఎటువంటి అనుభవం అవసరం లేకుండా ఫ్రెషర్స్ కూడా ధరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలు భర్తీకి అర్హత కలిగిన ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ధరఖాస్తులు చేసుకునే అవకాశం కలదు.
ముఖ్యమైన తేదిలు :
అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 29 జులై 2022
దరఖాస్తు చేసుకొవడానికి చివరి తేది : 18 ఆగష్టు 2022
ముఖ్యమైన అంశాలు :
* పర్మెనెంట్ ఉద్యోగాలు
* సులభంగా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.
* రెండు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చును.
మొత్తం పోస్ట్ లు :
33
విభాగాల వారిగా పోస్ట్ లు :
మేనేజ్మెంట్ ట్రైనీ (కెమికల్) - 14
ట్రైనీ (మెకానికల్)- 4
మేనేజ్మెంట్ ట్రైనీ (బాయిలర్)- 4
ట్రైనీ (భద్రత)-2
మేనేజ్మెంట్ ట్రైనీ (సివిల్) - 3
ట్రైనీ (ఫైర్)- 1
మేనేజ్మెంట్ ట్రైనీ (CC ల్యాబ్)- 2
ట్రైనీ (IT) - 3
అర్హతలు :
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల ద్వారా కెమికల్ , మెకానికల్ , బాయిలర్ , సేఫ్టీ , ఫైర్ , సిసి ల్యాబ్ విభాగాలలో నాలుగు సంవత్సరాలు ఫుల్ టైమ్ బిఈ లేదా బిటెక్ లేదా బిఎస్సి లలో 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు:
ఈ పోస్ట్ లకు అప్లై చేసుకునే అభ్యర్థుల యొక్క వయస్సు 27-45 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది.
రిజర్వేషన్ బట్టి అభ్యర్థులకు వయస్సులో సడలింపు కూడా ఉంటుంది.
జీతం :
40,000-140,000 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
ఎలా ఎంపిక చేస్తారు :
ఈ పోస్టులకు ధరఖాస్తులు చేసుకునే అభ్యర్థులకు ముందుగా ఆన్లైన్ టెస్ట్ నిర్వహించి తరువాత ఇంటర్వ్యూ ద్వార ఎంపిక చేయడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి :
ఆన్లైన్ లో అప్లై చేసుకోవలసి ఉంటుంది. అప్లై చేసుకొవడానికి లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.
ఫీజు :
జనరల్/OBC అభ్యర్థులు 1000 రూపాయిలు, SC, ST, PWD, Exam అభ్యర్థులు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
జాబ్ ఎక్కడ చెయ్యవలసి ఉంటుంది:
ఇండియా మొత్తం లో ఎక్కడ అయిన జాబ్ చెయ్యవలసి ఉంటుంది.
0 Comments