AP పోస్టల్ జిడిఎస్ థర్డ్ లిస్ట్ ఫలితాలను విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు హాజరు కాకపోవడంతో అధికారులు ఇతర ఇతర కారణాల తో కుంత మందిని రిజక్ట్ చెయ్యడం జరిగింది.
అయితే ఇప్పుడు పోస్టల్ శాఖ సరికొత్తగా థర్డ్ లిస్ట్ విడుదల చేయడం జరిగింది.
ఈ థర్డ్ లిస్ట్ లో ఆంధ్రప్రదేశ్ సర్కిల్ నుండి 740 మందిని, తెలంగాణా నుంచి 453 మంది డాక్యుమెంట్ వెరిఫికేషన్కు పిలవడం జరిగింది. ఈ అభ్యర్థులు ఆగస్టు 16వ తేదీ లోపు సర్టిఫికెట్లతో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు హాజరు కావాల్సి ఉంటుంది.
మరియు గైర్హాజరైన అభ్యర్థులకు మరో సారి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు పిలవడం జరుగుతుందని అధికారులు అఫీషియల్ గా వెబ్ సైట్లో పొందుపరచటం జరిగింది.
0 Comments