Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

బ్రేకింగ్ AP గ్రూప్ 2 ఫలితాలు విడుదల, 92250 మంది క్వాలిఫై

ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఫలితాలు విడుదల కావడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే 92,000 మంది అభ్యర్థులు గ్రూప్-2 మెయిన్స్ కి ఎంపిక కావడం జరిగింది. మొదట 100:50 రేషియో అనుకున్నప్పటికీ తరువాత 1:100 రేషియోలో అభ్యర్థుల్ని పిలవడం జరిగింది. 

అభ్యర్థులకి ఈరోజు ఒక భారీ గుడ్ న్యూస్ అనేది రావడం జరిగింది అని మనం చెప్పుకోవచ్చు దీన్ని బట్టి అభ్యర్థులు ఇంకా కష్టపడి చదివితే మెయిన్స్ కూడా క్వాలిఫై అయితే చక్కగా గ్రూప్-2 లో జాబ్ వచ్చేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అయితే ఏపీపీఎస్సీ వారు 2557 మంది అభ్యర్థులను తిరస్కరిస్తూ వాళ్ల యొక్క లిస్టు కూడా అధికారిక వెబ్సైట్లో పెట్టడం జరిగింది. దీనికి కారణం. ట్యాంపరింగ్ కింద తిరస్కరించబడ్డారు, బహుళ బుక్‌లెట్ సిరీస్ ఎన్‌కోడ్ చేయబడింది & సమాధాన పత్రంలో ఎన్‌కోడ్ చేయబడిన బుక్‌లెట్ సిరీస్ లేదు (OMR) అనే కారణం తో అభ్యర్థులు తిరస్కరించబడ్డారు.

కింద ఇవ్వబడినటువంటి అధికారిక లింకు మీద క్లిక్ చేసి అభ్యర్థులు ఫలితాలకు సంబంధించినటువంటి పిడిఎఫ్ అదే విధంగా రిజెక్ట్ చేయబడినటువంటి లిస్టు అన్ని కూడా చూసుకోవచ్చు లింక్ అనేది కింద ఇవ్వడం జరిగింది ఫలితాలు చూసుకోవడానికి క్లిక్ చేయండి. Click Here 

Post a Comment

0 Comments