గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐజర్), తిరుపతి లో ఖాళీగా ఉన్న రిజిస్టర్ పోస్ట్ భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన ఉద్యోగాలు.
2). రెగ్యులర్ బేసిస్ లో ఉద్యోగాల నియామకాలు జరుగనున్నాయి.
4).భారీ స్థాయిలో జీతములు.
తిరుపతి ఐజర్ లో చేపట్టబోయే ఈ పోస్టుల భర్తీకి అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ హాజరు కావచ్చు అని తెలిపారు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చని ప్రకటనలో పొందుపరిచారు.
ఐజర్, తిరుపతి నుండి వచ్చిన ఈ అతి ముఖ్యమైన నోటిఫికేషన్ లో పొందుపరచబడిన సమాచారాన్ని మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : డిసెంబర్ 25, 2021.
విభాగాల వారీగా ఖాళీలు :
డిప్యూటీ రిజిస్టర్ - 1
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుండి 55% మార్కులతో మాస్టర్ డిగ్రీ కోర్సు లను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో తెలిపారు.
వయసు :
45 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 1000 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 500 రూపాయలను దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎంపిక విధానం :
వ్రాత పరీక్ష /ఇంటర్వ్యూ /స్కిల్ టెస్టు విధానం ఆధారంగా ఈ పోస్టుకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 18,000 రూపాయలు నుండి 78,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
తిరుపతి లో 915 ఉద్యోగాల భర్తీ పై షాకింగ్ న్యూస్ Clike Here
రైల్వే గ్రూఫ్-డి పోస్ట్ ల భర్తీ పై షాకింగ్ న్యూస్ Click Here
DRDO లో ఉద్యోగాలు జీతం 31000 Click Here
Railway గ్రూఫ్ డి మాక్ టెస్ట్ Click Here
0 Comments